ప్రధాన మంత్రి కార్యాలయం

బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని

Posted On: 25 FEB 2024 11:21AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

   ‘‘బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో భగవాన్ దర్శనం చేసుకుని పూజలు చేశాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే ‘‘బేట్ ద్వారకలో ద్వారకాధీశుని దర్శనానంతరం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యసౌభాగ్యాలతో వర్ధిల్లాలని భగవానుణ్ని ప్రార్థించాను’’ అని వివరించారు.

*****

DS/TS



(Release ID: 2009012) Visitor Counter : 63