ప్రధాన మంత్రి కార్యాలయం
బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని
प्रविष्टि तिथि:
25 FEB 2024 11:21AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
‘‘బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో భగవాన్ దర్శనం చేసుకుని పూజలు చేశాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే ‘‘బేట్ ద్వారకలో ద్వారకాధీశుని దర్శనానంతరం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యసౌభాగ్యాలతో వర్ధిల్లాలని భగవానుణ్ని ప్రార్థించాను’’ అని వివరించారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 2009012)
आगंतुक पटल : 128
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam