ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని

प्रविष्टि तिथि: 25 FEB 2024 11:21AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

   ‘‘బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో భగవాన్ దర్శనం చేసుకుని పూజలు చేశాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే ‘‘బేట్ ద్వారకలో ద్వారకాధీశుని దర్శనానంతరం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యసౌభాగ్యాలతో వర్ధిల్లాలని భగవానుణ్ని ప్రార్థించాను’’ అని వివరించారు.

*****

DS/TS


(रिलीज़ आईडी: 2009012) आगंतुक पटल : 128
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Odia , Tamil , Kannada , Malayalam