ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుల్‌వామా లో ప్రాణసమర్పణం చేసిన వీర జవానుల కు శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 FEB 2024 11:10AM by PIB Hyderabad

పుల్‌వామా లో 2019 వ సంవత్సరం లో ప్రాణసమర్పణం చేసినటువంటి వీర జవానుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘పుల్‌వామా లో ప్రాణ సమర్పణం చేసినటువంటి వీర నాయకు లకు నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. మన దేశ ప్రజల కోసం వారు చేసినటువంటి సేవ ను మరియు సర్వోన్నత త్యాగాన్ని సదా స్మరించుకోవడం జరుగుతుంటుంది.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2005990) आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam