ప్రధాన మంత్రి కార్యాలయం

ఋషి శ్రీ తిరువళ్ళువ‌ర్ కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 16 JAN 2024 11:24AM by PIB Hyderabad

తిరువళ్ళువ‌ర్ దినం సందర్భం లో ఋషి శ్రీ తిరువళ్ళువర్ కు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమర్పించారు.

 


ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా తన సందేశాన్ని నమోదు చేశారు:

‘‘ఈ రోజు న మనం తిరువళ్ళువర్ దినం జరుపుకొంటున్నాం, ‘తిరుక్కురళ్’ లో ఆ తమిళ మహర్షి గ్రంథస్తం చేసిన విస్తారమైనటువంటి జ్ఞానం జీవనం లోని అనేక విషయాల లో మనలకు దారి ని చూపిస్తూ వస్తున్నది. అన్ని కాలాల్లో వర్తించేటటువంటి ఆయన యొక్క ప్రబోధాలు సద్గుణాల పట్ల మరియు చిత్తశుద్ధి పట్ల శ్రద్ధ తీసుకోవలసిందంటూను, సద్భావనతోను, సదవగాహన తోను కూడిన ప్రపంచాన్ని పెంచి పోషించాలంటూ ను సమాజాని కి ప్రేరణ ను ఇస్తున్నాయి. ఆయన ఆచరణ లో చూపిన సర్వసామాన్య విలువల కు పట్టం కట్టడం ద్వారా ఆయన యొక్క దృష్టికోణాన్ని సాకారం చేయాలన్న మన నిబద్ధత ను కూడా ఈ సందర్భం లో పునరుద్ఘాటించుకొందాం.’’


"தலைசிறந்த தமிழ்ப் புலவரை நினைவுகூரும் வகையில் இன்று நாம் திருவள்ளுவர் தினத்தைக் கொண்டாடுகிறோம். திருக்குறளில் உள்ள அவரது ஆழ்ந்த ஞானம்  வாழ்க்கையின் பல அம்சங்களில் நமக்கு வழிகாட்டுகிறது.  காலத்தால் அழியாத அவரது போதனைகள்   நல்லொழுக்கம் மற்றும் நேர்மையில் கவனம் செலுத்த சமூகத்தை ஊக்குவிக்கிறது, நல்லிணக்கம் மற்றும் புரிந்துணர்வு கொண்ட உலகத்தை உருவாக்குகிறது. அவர் எடுத்துரைத்த    அனைவருக்குமான விழுமியங்களைத் தழுவுவதன் மூலம் அவரது தொலைநோக்குப் பார்வையை நிறைவேற்றும் நமது உறுதிப்பாட்டை நாம்  வலியுறுத்துவோம்."


--

DS



(Release ID: 1996556) Visitor Counter : 119