ప్రధాన మంత్రి కార్యాలయం
పండిత్ శ్రీ మదన్మోహన్ మాలవీయ ను ఆయన జయంతి నాడు స్మరించుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
25 DEC 2023 9:55AM by PIB Hyderabad
మహామన పండిత్ శ్రీ మదన్ మోహన్ మాలవీయ ను ఈ రోజు న ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘భారతదేశాని కి మరియు భారతీయత కు అంకితం అయినటువంటి మహామన పండిత్ శ్రీ మదన్ మోహన్ మాలవీయ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు. ఆయన యొక్క సాటి లేనటువంటి వ్యక్తిత్వం మరియు కార్యాలు దేశం లో ప్రతి ఒక్క తరాని కి ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(Release ID: 1990389)
Visitor Counter : 119
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam