ప్రధాన మంత్రి కార్యాలయం

‘సదైవ్ అటల్’ స్మారక చిహ్నం వద్ద పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ కి పుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 25 DEC 2023 7:06PM by PIB Hyderabad

ఈ రోజు న పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సదైవ్ అటల్’ స్మృతి చిహ్నం వ‌ద్ద‌కు వెళ్లి పుష్పాంజలి ని సమర్పించారు.

ఈ రోజు న ఉదయం పూట స్మృతి చిహ్నం వ‌ద్ద‌ ప్రధాన మంత్రి తాను దిగిన కొన్ని ఛాయాచిత్రాల ను కూడా శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఈ రోజు న ఉదయం పూట ‘సదైవ్ అటల్’ కు వెళ్లి శ్రీ అటల్ జీ కి శ్రద్ధాంజలి ని ఘటించాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/RT



(Release ID: 1990386) Visitor Counter : 78