ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తర్ ప్రదేశ్లోని మథుర లో శ్రీ కృష్ణ జన్మభూమి మందిరం లో జరిగిన పూజ కార్యక్రమం లోను మరియు దైవదర్శనం లోను పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 23 NOV 2023 7:52PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో గల శ్రీ కృష్ణ జన్మభూమి మందిరం లో ఈ రోజు న జరిగిన పూజ, ఇంకా దైవ దర్శనం కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘మథుర లో శ్రీ కృష్ణ జన్మభూమి మందిరం లో దివ్య పూజ కార్యక్రమం లో పాల్గొనే సౌభాగ్యం దక్కింది. బ్రజ్ యొక్క అణువణువు లో నిండి ఉన్నటువంటి గిరిధర్ గోపాల్ యొక్క మనోహరమైన దర్శనం నన్ను భావ వివశుడి నిగా చేసి వేసింది. దేశం అంతటా ఉన్నటువంటి నా యొక్క కుటుంబ సభ్యులు అందరికి సుఖాన్ని, సమృద్ధి ని మరియు శ్రేయాన్ని అనుగ్రహించవలసింది అంటూ ఆయన ను వేడుకొన్నాను.’’ అని తెలిపారు.

 

The Prime Minister was accompanied by the Governor of Uttar Pradesh, Smt Anandiben Patel and the Chief Minister of Uttar Pradesh, Shri Yogi Adityanath. 

 

 

***

DS/TS



(Release ID: 1979361) Visitor Counter : 86