ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానితో హర్యానా ముఖ్యమంత్రి ఫోన్ సంభాషణ

Posted On: 16 OCT 2023 9:23PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఇవాళ ఫోన్‌ద్వారా సంభాషించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ @mlkhattar ఇవాళ ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ @narendramodiతో ఫోన్‌ ద్వారా సంభాషించారు @cmohry” అని పేర్కొంది.



(Release ID: 1968293) Visitor Counter : 69