ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల కుస్తీ పురుషుల 57 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన అమన్ షెరావత్కు ప్రధాని అభినందన

Posted On: 06 OCT 2023 10:04PM by PIB Hyderabad

   సియా క్రీడల పురుషుల కుస్తీ 57 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన అమన్‌ షెరావత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. షెరావత్‌ చక్కని నైపుణ్యం ప్రదర్శించి, అద్భుత విజయం సాధించాడంటూ ఆయన ప్రశంసించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 57 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన అమన్‌ షెరావత్‌కు అనేకానేక అభినందనలు. అతని తిరుగులేని నైపుణ్యం, పట్టుదల, కఠోర పరిశ్రమ బరిలో ప్రత్యర్థిపై ఘన విజయం సాధించడంలో తోడ్పడ్డాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

 

DS/RT



(Release ID: 1965273) Visitor Counter : 113