ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రిని కలిసిన - ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి

Posted On: 05 SEP 2023 8:58PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం "ఎక్స్" సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశం ఇస్తూ, 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీనియు.పిముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కలిశారు." అని పేర్కొంది. 

********

DS/ST



(Release ID: 1955427) Visitor Counter : 105