ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తోసమావేశమైన  పశ్చిమబంగాల్ గవర్నరు

Posted On: 29 AUG 2023 8:42PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ యొక్క గవర్నరు డాక్టర్ శ్రీ సి.వి. ఆనంద బోస్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ‘X’ లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో పశ్చిమ బంగాల్ యొక్క గవర్నరు డాక్టర్ శ్రీ సి.వి. ఆనంద బోస్ సమావేశమయ్యారు.’’ అని వెల్లడించింది.

 



(Release ID: 1953539) Visitor Counter : 108