గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పట్టణ ప్రాంతాలకు పురుషుల వలస

నాడు పోస్టు చేయడమైనది: 07 AUG 2023 3:24PM by PIB Hyderabad

జూలై 2020-జూన్ 2021 మధ్యకాలంలో నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్.ఎస్.ఎస్.ఒ), స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పి.ఎల్.ఎఫ్.ఎస్)లో ఇంటి సభ్యుల వలస వివరాలపై సమాచారాన్ని సేకరించి 'భారతదేశంలో వలసలు 2020-21' ' అనే నివేదికను విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'మైగ్రేషన్ ఇన్ ఇండియా, 2020-21' అనే  నివేదిక ప్రకారం రాష్ట్రాలలోగ్రామీణ ప్రాంతాల పరంగా చివరి సాధారణ నివాస స్థలం ద్వారా పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన పురుషుల (వయస్సుతో సంబంధం లేకుండాశాతం 53.7.   సమాచారాన్ని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖప్రణాళికా మంత్రిత్వ శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

*****


(రిలీజ్ ఐడి: 1946560) సందర్శకుల సూచీ సంఖ్య : : 171
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Punjabi