చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

"ఆర్థిక మోసాలు జరిగినప్పుడు పౌరుల ప్రయోజనాలు కాపాడటం" అంశంపై ఒక రోజు వెబ్‌నార్

Posted On: 11 JUL 2023 12:42PM by PIB Hyderabad

"ఆర్థిక మోసాలు జరిగినప్పుడు పౌరుల ప్రయోజనాలు కాపాడటం" అంశంపై ఈ నెల 14న ఒక రోజు వెబ్‌నార్ నిర్వహించనున్నారు. కేంద్ర న్యాయ విభాగంతో కలిసి, బెంగళూరులోని క్రీర-ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ ఈ వెబ్‌నార్‌ నిర్వహిస్తుంది. 

Image

 

*****



(Release ID: 1938636) Visitor Counter : 140