ప్రధాన మంత్రి కార్యాలయం
ఈజిప్ట్ లోని భారతీయులతో ప్రధాని మోదీ ముఖాముఖి
Posted On:
25 JUN 2023 5:16AM by PIB Hyderabad
ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్ట్ లో అధికారిక పర్యటన సందర్భంగా 2023 జూన్ 24 న కైరోలో భారతీయులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.
ఈ ముఖాముఖి సంభాషణ సందర్భంగా ప్రధాని అక్కడి భారతీయులు భారత్-ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం చేయటానికి జరుపుతున్న కృషిని ఆయన అభినందించారు.
విద్యార్థులు, వృత్తినిపుణులు, వ్యాపారులతో సహా 300 కు పైగా భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1935324)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam