ప్రధాన మంత్రి కార్యాలయం
హీలియోపోలిస్ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 JUN 2023 4:06PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఈజిప్టు పర్యటనలో భాగంగా కైరోనగరంలోని హీలియోపోలిస్ కామన్వెల్త్ యుద్ధవీరుల శ్మశానవాటికను సందర్శించారు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈజిప్టుతోపాటు ఆడెన్ నగరంలో అమరులైన 4,300 మంది భారత వీర సైనికులకు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నివాళి అర్పించారు.
*****
(रिलीज़ आईडी: 1935274)
आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam