ప్రధాన మంత్రి కార్యాలయం

యోగాభ్యాసంతో శరీర దారుఢ్యం.. మానసిక ప్రశాంతత మెరుగు: ప్రధానమంత్రి

Posted On: 17 JUN 2023 8:26PM by PIB Hyderabad

   ప్రజలు యోగాభ్యాసాన్ని తమ దినచర్యలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఈ మేరకు యోగా సంబంధిత వీడియోలను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

“యోగాభ్యాసం శరీర దారుఢ్యంతోపాటు మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుంది. కాబట్టి దీన్ని మన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకుందాం. ఈ దిశగా మీతో కొన్ని ఆసనాల వీడియోలను మీతో పంచుకుంటున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1933233) Visitor Counter : 142