ప్రధాన మంత్రి కార్యాలయం

జమ్ముకశ్మీర్ లో బస్సు ప్రమాదంపై ప్రధాన మంత్రి విచారం


ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పి ఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటన

Posted On: 31 MAY 2023 1:42PM by PIB Hyderabad

జమ్ముకశ్మీర్ లో జరిగిన బస్సు ప్రమాదంలో  ప్రాణ నష్టం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

''జమ్ముకశ్మీర్ లో జరిగిన బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ  మృతుల కుటుంబాలకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు అందచేస్తారు.‘‘

***

DS/SH



(Release ID: 1928765) Visitor Counter : 104