ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఒడిశా ముఖ్యమంత్రి

Posted On: 11 MAY 2023 6:07PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్ నాయక్ సమావేశమయ్యారు.

 

ప్ర‌ధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో,

‘‘ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్ నాయక్ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

***

DS/TS


(Release ID: 1923669) Visitor Counter : 165