ప్రధాన మంత్రి కార్యాలయం
అరుణాచల్ప్రదేశ్ లోని వేరు వేరు జిల్లాల లో ఉచిత గ్రంథాలయ కేంద్రాల ను ఏర్పాటు చేసినందుకుఎన్ గురాంగ్ లర్నింగ్ ఇన్స్ టిట్యూట్ ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
01 MAY 2023 2:34PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ లోని వేరు వేరు జిల్లాల లో ఉచిత గ్రంథాలయ కేంద్రాల ను ఏర్పాటు చేసినందుకు ఎన్ గురాంగ్ లర్నింగ్ ఇన్స్ టిట్యూట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ప్రశంసనీయమైనటువంటి ప్రయాస’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1921122)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam