ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ రామానుజాచార్యుల జయంతి సందర్భం గా ఆయన కునివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 25 APR 2023 4:12PM by PIB Hyderabad

శ్రీ రామానుజాచార్యుల జయంతి సందర్భం గా ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

శ్రీ రామానుజాచార్యుల జయంతి నాడు ఆయన కు ప్రణమిల్లుతున్నాను. ఆయన ప్రకాశవంతమైన ఆలోచనలు లక్షలాది మంది కి శక్తి ని, జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటాయి. ఆయన ఎల్లప్పుడు మన సాంస్కృతిక మూలాల గురించి గర్వపడుతూ ఉండేవారు; ఆధునిక, సామరస్య పూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి కూడా ఆయన కృషి చేశారు.

‘‘అద్వైత వేదాంత స్థాపకుడు, భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి ఆద్యుడైన జగద్గురు ఆదిశంకరాచార్య గారి కి ఆయన జయంతి సందర్భం గా శతకోటి వందనాలు. ఆయన ఆధ్యాత్మిక సందేశాల లో ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి పొందుపరిచారు, యుగాలు యుగాంతం వరకు దేశవాసులకు ఆయన ప్రేరణా శక్తి గా కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు

 

 

 

***

DS/TS



(Release ID: 1919518) Visitor Counter : 157