ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భగవాన్‌ పరశురామ జయంతి నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 22 APR 2023 9:15AM by PIB Hyderabad

   గవాన్ పరశురామ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“పరశురామ జయంతి నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు. ఆయన దయతో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సాహసం, విజ్ఞానం, విచక్షణతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS


(Release ID: 1918785)