ప్రధాన మంత్రి కార్యాలయం
భగవాన్ పరశురామ జయంతి నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
22 APR 2023 9:15AM by PIB Hyderabad
భగవాన్ పరశురామ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“పరశురామ జయంతి నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు. ఆయన దయతో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సాహసం, విజ్ఞానం, విచక్షణతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1918785)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada