ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉల్లాసభరిత అరుణాచల్‌ దృశ్యాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 14 APR 2023 8:48AM by PIB Hyderabad

   కేంద్ర హోంశాఖ మంత్రి చిత్రించిన అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రకృతి సౌందర్యం, ఉల్లాసభరిత దృశ్యాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇదిగో.. ఇదే ప్రశాంత, ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే అద్భుత రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌!” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.


(Release ID: 1916595)