ప్రధాన మంత్రి కార్యాలయం
ఉల్లాసభరిత అరుణాచల్ దృశ్యాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
14 APR 2023 8:48AM by PIB Hyderabad
కేంద్ర హోంశాఖ మంత్రి చిత్రించిన అరుణాచల్ ప్రదేశ్ ప్రకృతి సౌందర్యం, ఉల్లాసభరిత దృశ్యాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇదిగో.. ఇదే ప్రశాంత, ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే అద్భుత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్!” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.
(Release ID: 1916595)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam