ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన త్రిపుర ముఖ్యమంత్రి

Posted On: 13 MAR 2023 1:40PM by PIB Hyderabad

 

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డాక్టర్) మాణిక్ సాహా ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ @DrManikSaha2 సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

***

DS/SKS



(Release ID: 1906422) Visitor Counter : 136