ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర్  ప్రదేశ్  దివస్  నాడు ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలను తెలిపినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 24 JAN 2023 10:25AM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ దివస్ సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

" ఉత్తర్ ప్రదేశ్ దివస్ సందర్భం లో ఇక్కడి ప్రజల కు అనేకానేక శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాల లో రాష్ట్రం యొక్క ప్రగతి ప్రతి ఒక్కరి దృష్టి ని తన వైపునకు ఆకర్షించింది. యుపి ప్రజలు పలు రంగాల లో ఒక ఉదాహరణ ను ఏర్పరచారు. దేశం యొక్క అభివృద్ధి లో ప్రముఖమైన తోడ్పాటు ను అందిస్తున్నటువంటి ఈ రాష్ట్రం నిరంతరం సమృద్ధం అవ్వాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 


(रिलीज़ आईडी: 1893258) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam