ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్ దివస్ నాడు ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలను తెలిపినప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 JAN 2023 10:25AM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ దివస్ సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
" ఉత్తర్ ప్రదేశ్ దివస్ సందర్భం లో ఇక్కడి ప్రజల కు అనేకానేక శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాల లో రాష్ట్రం యొక్క ప్రగతి ప్రతి ఒక్కరి దృష్టి ని తన వైపునకు ఆకర్షించింది. యుపి ప్రజలు పలు రంగాల లో ఒక ఉదాహరణ ను ఏర్పరచారు. దేశం యొక్క అభివృద్ధి లో ప్రముఖమైన తోడ్పాటు ను అందిస్తున్నటువంటి ఈ రాష్ట్రం నిరంతరం సమృద్ధం అవ్వాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(రిలీజ్ ఐడి: 1893258)
సందర్శకుల సూచీ సంఖ్య : : 196
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam