ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భోగిసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 14 JAN 2023 10:45AM by PIB Hyderabad

భోగి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘భోగి నాడు ఇవే శుభాకాంక్షలు. అందరు ఆనందం గా మరియు క్షేమం గా ఉండేటట్టు చూడవలసిందంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(Release ID: 1891193)