ప్రధాన మంత్రి కార్యాలయం
భోగిసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
14 JAN 2023 10:45AM by PIB Hyderabad
భోగి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భోగి నాడు ఇవే శుభాకాంక్షలు. అందరు ఆనందం గా మరియు క్షేమం గా ఉండేటట్టు చూడవలసిందంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1891193)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam