ప్రధాన మంత్రి కార్యాలయం

పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భం లో ఆయన కుశ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 25 DEC 2022 7:50PM by PIB Hyderabad

పండిత్ మ‌ద‌న్ మోహ‌న్ మాలవీయ గారి జ‌యంతి సంద‌ర్భం లో ఈ రోజు పార్ల‌మెంట్‌ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మం లో ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పండిత్ మ‌ద‌న్ మోహ‌న్ మాలవీయ గారి కి శ్రద్ధాంజలి ని సమర్పించాను’’ అని పేర్కొన్నారు.

 
***
DS/AK


(Release ID: 1886672) Visitor Counter : 129