ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

218.17 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.09 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 40,750

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 4,272

ప్రస్తుత రికవరీ రేటు 98.72%

వారపు పాజిటివిటీ రేటు 1.51%

Posted On: 29 SEP 2022 10:01AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 218.17 కోట్ల ( 2,18,17,94,748 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.09 కోట్లకు పైగా ( 4,09,94,192 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415125

రెండో డోసు

10118337

ముందు జాగ్రత్త డోసు

7007335

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436674

రెండో డోసు

17715777

ముందు జాగ్రత్త డోసు

13624628

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

40994192

రెండో డోసు

31672418

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61933703

రెండో డోసు

53025284

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561241218

రెండో డోసు

515634108

ముందు జాగ్రత్త డోసు

93348713

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204023650

రెండో డోసు

196934729

ముందు జాగ్రత్త డోసు

47930110

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127664915

రెండో డోసు

123120703

ముందు జాగ్రత్త డోసు

46953129

ముందు జాగ్రత్త డోసులు

20,88,63,915

మొత్తం డోసులు

2,18,17,94,748

 

 దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 40,750. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.09 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002K6XS.jpg

భారతదేశ రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 4,474 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,13,999 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00344ZO.jpg

 

గత 24 గంటల్లో 4,272 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004C8S7.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 3,16,916 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.47 కోట్లకు పైగా ( 89,47,33,779 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.51 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0057S2M.jpg

 

****



(Release ID: 1863279) Visitor Counter : 138