ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

206.21 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.94 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,34,933

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 18,738

ప్రస్తుత రికవరీ రేటు 98.50%

వారపు పాజిటివిటీ రేటు 4.63%

Posted On: 07 AUG 2022 9:16AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 206.21 కోట్ల ( 2,06,21,79,411 ) డోసులను అధిగమించింది. 2,73,73,255 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.94 కోట్లకు పైగా ( 3,94,89,966 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10412498

రెండో డోసు

10093737

ముందు జాగ్రత్త డోసు

6444506

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18431791

రెండో డోసు

17677342

ముందు జాగ్రత్త డోసు

12518864

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39489966

రెండో డోసు

28681465

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61352619

రెండో డోసు

51469424

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559776129

రెండో డోసు

509883638

ముందు జాగ్రత్త డోసు

32047109

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203732885

రెండో డోసు

195523956

ముందు జాగ్రత్త డోసు

20463205

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127471016

రెండో డోసు

122192952

ముందు జాగ్రత్త డోసు

34516309

ముందు జాగ్రత్త డోసులు

10,59,89,993

మొత్తం డోసులు

2,06,21,79,411

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,34,933. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.31 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002CU1B.jpg

భారతదేశ రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18,558 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,34,84,110 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003L4E6.jpg

 

గత 24 గంటల్లో 18,738 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004Z6M6.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 3,72,910 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.79 కోట్లకు పైగా ( 87,79,24,743 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.63 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005AT1V.jpg

 

****



(Release ID: 1849402) Visitor Counter : 126