ప్రధాన మంత్రి కార్యాలయం
కామన్వెల్త్ గేమ్స్-2022 మహిళల కుస్తీ 62 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత సాక్షి మాలిక్కు ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
05 AUG 2022 11:00PM by PIB Hyderabad
కామన్వెల్త్ గేమ్స్-2022 మహిళల కుస్తీ 62 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సాక్షి మాలిక్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో;
“బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో మన క్రీడాకారులు మనమంతా గర్వించేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సాక్షి మాలిక్ సాధించిన అద్భుత విజయంతో నేనెంతో పులకించాను. ఆమె ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం కైవసం చేసుకోవడంపై అభినందిస్తున్నాను. నిండైన ప్రతిభాశక్తితో ప్రతికూలతను సానుకూలం చేసుకోగల అద్భుత పోరాటపటిమ ఆమె సొంతం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS/AK
(Release ID: 1849089)
Visitor Counter : 84
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam