ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

204.25 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.90 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,676

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 19,673

ప్రస్తుత రికవరీ రేటు 98.48%

వారపు పాజిటివిటీ రేటు 4.88%

Posted On: 31 JUL 2022 9:40AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 204.25 కోట్ల ( 2,04,25,69,509 ) డోసులను అధిగమించింది. 2,70,50,160 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.90 కోట్లకు పైగా ( 3,90,25,191 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10411727

రెండో డోసు

10090442

ముందు జాగ్రత్త డోసు

6326405

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18430638

రెండో డోసు

17671600

ముందు జాగ్రత్త డోసు

12232865

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39025191

రెండో డోసు

27933544

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61195423

రెండో డోసు

51060366

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559537449

రెండో డోసు

508818122

ముందు జాగ్రత్త డోసు

23227539

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203689535

రెండో డోసు

195285059

ముందు జాగ్రత్త డోసు

15599185

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127442557

రెండో డోసు

122039388

ముందు జాగ్రత్త డోసు

32552474

ముందు జాగ్రత్త డోసులు

8,99,38,468

మొత్తం డోసులు

2,04,25,69,509

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,676. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.33 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JZN0.jpg

భారతదేశ రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 19,336 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,33,49,778 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003P5PB.jpg

 

గత 24 గంటల్లో 19,673 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CS2V.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 3,96,424 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.52 కోట్లకు పైగా ( 87,52,07,621 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.88 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005947U.jpg

 

****



(Release ID: 1846704) Visitor Counter : 101