ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ నరసింహ్ భాయి పటేల్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి 

प्रविष्टि तिथि: 21 JUL 2022 9:52PM by PIB Hyderabad

స్వాతంత్య్ర యోధుడు శ్రీ నరసింహ్ భాయి పటేల్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర పోరాటాని కి శ్రీ నరసింహ్ భాయి పటేల్ అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

"નવસારીના સ્વાતંત્ર્યસેનાની શ્રી નરસિંહભાઇ પટેલના અવસાનથી દુઃખ અનુભવું છું. દેશની આઝાદીની લડાઈમાં તેઓનું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના.

શાંતિ: ||" అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1843789) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada