ప్రధాన మంత్రి కార్యాలయం
బాబా బైద్యనాథ్ ధామ్ లో జరిగిన పూజాదికాల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 JUL 2022 8:40PM by PIB Hyderabad
ఝార్ ఖండ్ లోని దేవ్ ఘర్ లో గల బాబా బైద్యనాథ్ ధామ్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన పూజాదికాల లో పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బాబా బైద్యనాథ్ ధామ్ లో దర్శనం అనంతరం పూజాదికాల లో పాలుపంచుకొన్నాను. హర హర మహాదేవ.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1841159)
आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam