ప్రధాన మంత్రి కార్యాలయం

బాబా బైద్యనాథ్ ధామ్ లో జరిగిన పూజాదికాల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 12 JUL 2022 8:40PM by PIB Hyderabad

ఝార్ ఖండ్ లోని దేవ్ ఘర్ లో గల బాబా బైద్యనాథ్ ధామ్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన పూజాదికాల లో పాలుపంచుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బాబా బైద్యనాథ్ ధామ్ లో దర్శనం అనంతరం పూజాదికాల లో పాలుపంచుకొన్నాను. హర హర మహాదేవ.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1841159) Visitor Counter : 133