ప్రధాన మంత్రి కార్యాలయం

పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రూ వర్ధంతి నేపథ్యంలో ఆయనకు ప్రధాని నివాళి

Posted On: 27 MAY 2022 9:03AM by PIB Hyderabad

   దేశ ప్రథమ ప్రధాని శ్రీ పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంచుకున్న సందేశంలో:

“పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రూగారి వర్ధంతి నేపథ్యంలో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1828781) Visitor Counter : 172