ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

189.17 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.90 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,092

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,324

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.68%

Posted On: 01 MAY 2022 9:49AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 189.17 కోట్ల ( 1,89,17,69,346 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,33,70,192 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.90 కోట్లకు పైగా ( 2,90,98,946 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10405258

రెండో డోసు

10017933

ముందు జాగ్రత్త డోసు

4821483

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18415966

రెండో డోసు

17542087

ముందు జాగ్రత్త డోసు

7656145

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

29098946

రెండో డోసు

7378516

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58489252

రెండో డోసు

42422412

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555785801

రెండో డోసు

478780251

ముందు జాగ్రత్త డోసు

173067

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202934467

రెండో డోసు

188124734

ముందు జాగ్రత్త డోసు

578357

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126875668

రెండో డోసు

117211183

ముందు జాగ్రత్త డోసు

15057820

ముందు జాగ్రత్త డోసులు

2,82,86,872

మొత్తం డోసులు

1,89,17,69,346

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,092. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FGSX.jpg

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,876 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,36,253 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0037SLQ.jpg

 

గత 24 గంటల్లో 3,324 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004W44I.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 4,71,087 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.79 కోట్లకు పైగా ( 83,79,13,110 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.68 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005MCU2.jpg

 

****



(Release ID: 1821840) Visitor Counter : 109