ప్రధాన మంత్రి కార్యాలయం

చేతీ చాంద్ నాడు ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 02 APR 2022 8:52AM by PIB Hyderabad

చేతీ చాంద్ నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘చేతీ చాంద్ సందర్భం లో ప్రతి ఒక్కరి కి ఇవే శుభ కామన లు.’’ అని పేర్కొన్నారు.

 
****
DS/ST


(Release ID: 1812889) Visitor Counter : 191