ప్రధాన మంత్రి కార్యాలయం

ఉగాది సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 02 APR 2022 8:46AM by PIB Hyderabad

 

ఉగాది నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఉగాది తాలూకు ప్రత్యేక సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 
***
DS/ST


(Release ID: 1812881) Visitor Counter : 147