ప్రధాన మంత్రి కార్యాలయం
ఉగాది సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
02 APR 2022 8:46AM by PIB Hyderabad
ఉగాది నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఉగాది తాలూకు ప్రత్యేక సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST