ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

179.72 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 16.73 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.70%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 4,194

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 42,219

వారపు పాజిటివిటీ రేటు 0.55%

Posted On: 11 MAR 2022 9:29AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 16.73 లక్షలకు పైగా ( 16,73,515 ) డోసులతో కలిపి, 179.72 కోట్ల ( 1,79,72,00,515 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,09,78,959 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,02,446

రెండో డోసు

99,81,709

ముందు జాగ్రత్త డోసు

42,89,499

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,11,160

రెండో డోసు

1,74,72,193

ముందు జాగ్రత్త డోసు

64,98,866

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,57,21,363

రెండో డోసు

3,28,94,781

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,30,74,873

రెండో డోసు

45,33,55,953

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,24,83,437

రెండో డోసు

18,22,67,327

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,65,62,922

రెండో డోసు

11,35,16,811

ముందు జాగ్రత్త డోసు

1,02,67,175

ముందు జాగ్రత్త డోసులు

2,10,55,540

మొత్తం డోసులు

1,79,72,00,515

 

గత 24 గంటల్లో 6,208 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,26,328 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.70 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 4,194 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 42,219. ఇది మొత్తం కేసుల్లో 0.10 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 8,12,365  పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77.68 కోట్లకు పైగా ( 77,68,94,810 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.55 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.52 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1805013) Visitor Counter : 181