ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

172.29 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 46.82 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 97.37%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 50,407

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 6,10,443

వారపు పాజిటివిటీ రేటు 5.07%

Posted On: 12 FEB 2022 9:42AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 46.82 లక్షలకు పైగా ( 46,82,662 ) డోసులతో కలిపి, 172.29 కోట్ల ( 1,72,29,47,688 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,92,76,398 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,99,129

రెండో డోసు

99,25,930

ముందు జాగ్రత్త డోసు

38,43,355

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,04,547

రెండో డోసు

1,73,65,848

ముందు జాగ్రత్త డోసు

52,54,095

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,16,76,693

రెండో డోసు

1,34,05,389

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

54,75,07,850

రెండో డోసు

42,46,10,572

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,15,06,600

రెండో డోసు

17,58,88,520

ముందు జాగ్రత్త డోసులు

మొదటి డోసు

12,58,00,368

రెండో డోసు

10,95,79,128

ముందు జాగ్రత్త డోసు

77,79,664

మొత్తం డోసులు

1,68,77,114

మొదటి డోసు

1,72,29,47,688

 

గత 24 గంటల్లో 1,36,962 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,14,68,120 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 50,407 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 6,10,443. ఇది మొత్తం కేసుల్లో 1.43 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,50,532 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 74.93 కోట్లకు పైగా ( 74,93,20,579 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 5.07 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1797971) Visitor Counter : 156