ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

65.04 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 56 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 93.89%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,35,532

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,04,333

వారపు పాజిటివిటీ రేటు 16.89%

Posted On: 29 JAN 2022 9:42AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 56 లక్షలకు పైగా ( 56,72,766 ) డోసులతో కలిపి, 165.04 కోట్ల ( 165,04,87,260 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 180,50,126 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,94,504

రెండో డోసు

98,51,506

ముందు జాగ్రత్త డోసు

31,80,245

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,94,187

రెండో డోసు

1,72,01,841

ముందు జాగ్రత్త డోసు

34,95,155

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,50,05,663

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

53,87,78,260

రెండో డోసు

39,97,30,894

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,98,71,411

రెండో డోసు

16,97,87,806

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,45,81,342

రెండో డోసు

10,58,53,403

ముందు జాగ్రత్త డోసు

43,61,043

ముందు జాగ్రత్త డోసులు

1,10,36,443

మొత్తం డోసులు

1,65,04,87,260

 

గత 24 గంటల్లో 3,35,939 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,83,60,710 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 93.89 శాతానికి చేరింది.

గత 24 గంటల్లో 2,35,532 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,04,333. ఇది మొత్తం కేసుల్లో 4.91 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 17,59,434 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72.57 కోట్లకు పైగా ( 72,57,74,705 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 16.89 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1793490) Visitor Counter : 129