ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

158.04 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో దాదాపు 80 లక్షల డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 94.09%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,38,018

ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసులు 8,891. నిన్నటి కంటే 8.31% వృద్ధి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,36,628

వారపు పాజిటివిటీ రేటు 14.92%

Posted On: 18 JAN 2022 9:26AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన దాదాపు 80 లక్షల ( 79,91,230 ) డోసులతో కలిపి, 158.04 కోట్ల ( 1,58,04,41,770 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,69,76,817 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,90,491

రెండో డోసు

97,85,938

ముందు జాగ్రత్త డోసు

19,92,671

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,89,252

రెండో డోసు

1,70,67,978

ముందు జాగ్రత్త డోసు

16,85,446

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

3,59,30,929

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

52,70,37,267

రెండో డోసు

37,23,42,067

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,78,94,832

రెండో డోసు

16,19,28,196

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,32,93,789

రెండో డోసు

10,12,96,621

ముందు జాగ్రత్త డోసు

14,06,293

ముందు జాగ్రత్త డోసులు

50,84,410

మొత్తం డోసులు

1,58,04,41,770

 

గత 24 గంటల్లో 1,57,421 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,53,94,882 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 94.09 శాతానికి చేరింది.

గత 24 గంటల్లో 2,38,018 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,36,628. ఇది మొత్తం కేసుల్లో 4.62 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 16,49,143 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70.54 కోట్లకు పైగా ( 70,54,11,425 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 14.92 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1790719) Visitor Counter : 134