సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

పాక్ దుష్ప్రచారం విచ్ఛిన్నం!


ఇంటర్నెట్.పై తప్పుడు ప్రచారం చేసే
వ్యవస్థలను భగ్నం చేసిన భారత్..

పాక్ ప్రేరేపిత నకిలీ వార్తల నెట్.వర్క్ నిలిపివేతకు
సమాచార, ప్రసార మంత్రత్వ శాఖ చర్యలు..

భారత్ వ్యతిరేక ప్రచారానికి తెగబడిన
20 యూట్యూబ్ చానళ్ళకు, 2 వెబ్.సైట్లకు బ్రేక్!

Posted On: 21 DEC 2021 2:45PM by PIB Hyderabad

  భారత వ్యతిరేక ప్రచారానికి తెగబడుతూ, ఇంటర్నెట్.పై నకిలీ వార్తలను ప్రసారం చేస్తున్న 20 యూట్యూబ్ చానళ్లను, 2 వెబ్.సైట్లను నిలిపివేతకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నిఘా సంస్థలకు, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు మధ్య కుదరిన సమన్వయ కృషితో ఇది సాధ్యమైంది. ఈ మేరకు విడివిడిగా రెండు ఉత్తర్వులు వెలువడ్డాయి. 20 యూ ట్యూబ్ ఛానళ్ల నిలిపివేతకు ఒక ఉత్తర్వు, రెండు వార్తా వెబ్ సైట్ల నిలిపివేతకు మరో ఉత్తర్వు జారీ అయింది. యూ ట్యూబ్ న్యూస్ ఛానళ్లు/పోర్టళ్లను నిలిపివేసేలా ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థలను ఆదేశించవలసిందిగా కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

   దుష్ప్రచారంతో కూడిన ఈ ఛానళ్లను, వెబ్ సైట్లను పాకిస్తాన్.లోని ఒక వ్యవస్థ ద్వారా  నిర్వహిస్తూ వస్తున్నారు. భారతదేశానికి సంబంధించిన కాశ్మీర్, భారతీయ సైన్యం, భారతీయ మైనారిటీ వర్గాలు, రామ మందిరం, జనరల్ బిపిన్ రావత్ వంటి సున్నితమైన అంశాలపై ఈ చానళ్లు, వెబ్ సైట్లు తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ వస్తున్నాయి.

  పాకిస్తాన్.కు చెందిన నయా పాకిస్తాన్ గ్రూపు (ఎన్.పి.జి.) యూట్యూబ్ చానళ్లతోపాటుగా, ఆ గ్రూపుతో సంబంధంలేకుండానే మరికొన్ని యూట్యూబ్ చానళ్లు భారత వ్యతిరేక ప్రచారం, దుష్ప్రచారం సాగించడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చాయి.  ఈ చానళ్లన్నింటికీ ఉమ్మడిగా 35 లక్షల మంది సబ్.స్క్రైబర్లు ఉన్నారు. అవి ప్రసారం చేసే వీడియో పోస్టులకు 55కోట్లమంది వీక్షకులు (వ్యూయర్లు) ఉన్నారు. ఇక, నయా పాకిస్తాన్ గ్రూపునకు (ఎన్.పి.జి.కి) చెందిన కొన్ని యూట్యూబ్ చానళ్లనైతే పాకిస్తాన్ న్యూస్ చానళ్ల యాంకర్లే స్వయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. 

  భారత్.లో రైతుల నిరసన, పౌరసత్వ (సవరణ) చట్టంపై నిరసనలు తదితర అంశాలపై కూడా వార్తలను ఈ యూట్యూబ్ చానళ్లు ప్రసారం చేశాయి. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైనారిటీ వర్గాలను రెచ్చగొట్టడానికి ఇవి ప్రయత్నించాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను, ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసేలా పలు అంశాలను ప్రసారం చేయడానికి ఈ యూట్యూబ్ చానళ్లను వాడుకోవచ్చనే ఆందోళన కూడా ఏర్పడింది. భారతదేశంలో సమాచార వ్యవస్థను రక్షించుకునే లక్ష్యంతో ఈ చానళ్ల నిలిపివేతకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఇందుకోసం,.. 2021వ సంవత్సరపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శక సూత్రాలు, డిజిటల్ మీడియా నియమావళి) నిబంధల మేరకు తనకు దఖలు పడిన అత్యవసర అధికారులను వినియోగించింది. ఈ చానళ్లు ప్రసారాంశాల్లో ఎక్కువ భాగం,..జాతీయ భద్రతను దెబ్బతీసేవిగా, వాస్తవాలకు విరుద్ధమైనవిగా ఉన్నాయని, పాకిస్తాన్.లోని దుష్ప్రచార వ్యవస్థనుంచే ఎక్కువగా ఇవి వెలువడ్డాయని మంత్రిత్వ శాఖ భావించింది. అందువల్లనే అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్రసారాంశాల నిలిపివేతకు చర్య తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడింది.

 

అనుబంధం: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిలిపివేత ఆదేశాలకు సంబంధించిన

యూట్యూబ్ చానళ్ల మీడియా గణాంకాలు, ప్రసారాంశాలు.

యూట్యూబ్ చానల్ పేరు

చానల్ తప్పుడు వార్తల ప్రసారానికి నిదర్శనాలు

మీడియా గణాంకాలు

 

 

 

 

 

 

ది పంచ్ లైన్

  1. కాశ్మీర్ ముజాహిదీన్ వర్గం గురిపెట్టిన కాశ్మీర్.లోని శిక్షణా కేంద్రంలో బలహీనంగా మారిన 20మంది భారతీయ సైనిక జనరల్స్.
  2. ఇమ్రాన్ ఖాన్ జిందాబాద్! భారతీయ సైన్యంపై, మోదీపై గట్టి విజయం సాధించిన కాశ్మీరీ జనం.
  3. శ్రీనగర్.లో ఇస్లాం మతాన్ని ఆమోదించిన 200 భారతీయ సైనిక సిబ్బంది. || భారతీయ సైన్యానికి, ప్రభుత్వానికి పెద్ద వార్త.
  4. కాశ్మీరీ వాసులపై ఇక కాల్పులకు భారతీయ సైన్యం నిరాకరణ..మోదీకి తీవ్రమైన ఎదురుదెబ్బ|| కాశ్మీర్
  5. భారతీయ సైన్యానికి చెందిన 14 కిలోమీటర్ల పొడవైన సొరంగంపై కాశ్మీర్ ముజాహిదీన్ గురి. || 60 మంది అధికారులు హతం||మోదీ
  6. భారత్.పై బహిష్కరణ ఉద్యమం మరింత తీవ్రతరం!!  ముస్లింలకు మద్దతు ఇవ్వాలని 57 ఇస్లామ్ దేశాల చారిత్రాత్మక నిర్ణయం.
  7. రామమందిరం స్థానంలో మసీదు పునర్నిర్మాణానికి తయ్యీప్ ఎర్డోగన్ ప్రకటన. || చిక్కుల్లో యోగి, మోదీ.

 

 

 

 

 

సబ్.స్క్రైబర్లు: 1,16,000

వీక్షణలు: 2,01,31,840

 

 

ఇంటర్నేషనల్  వెబ్ న్యూస్

  1. ఖలిస్తాన్ రెఫరండం యు.కె. 2021 | #ఖలిస్తాన్ #ఖలిస్తాన్.రెఫరెండం2021 #ఖలిస్తాన్.యుకె
  2. ఖలిస్తాన్ రెఫరెండం గీతం 2021| #ఖలిస్తాన్.గీతం2021 #ఖలిస్తాన్ రెఫరెండం#ఖలిస్తాన్.గీతం#ఖలిస్తాన్
  3. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న భారత్.

 

సబ్.స్క్రైబర్లు: 1,14,000

వీక్షణలు: 1,50,46,007

 

 

ఖల్సా టి.వి.

1. పరువునష్టం కేసులో ఎస్.ఎస్.జె. (న్యాయం కోసం సిక్కులు) (ఎస్.ఎఫ్.జె.) తొలివిజయం, ఎస్.ఎఫ్.జె. ਨੂੰਕੈਨੇਡਾਵਿੱਚਵਿਲੀਿੱਡੀਸਫ਼ਲਤਾ

2. 1984, నవంబరు,. సిక్కులపై మారణ కాండ,1984 ਵਿੱਚਵਸਿੱਖਕੌਿਦਾਹੋਇਆਕਤਲੇਆਿਤੇਗੁਰਦਾਵਰਆਂਨੂੰਢਾਇਆਵਗਆਸੀ|#సిక్కులు.

 

సబ్.స్క్రైబర్లు: 698

వీక్షణలు: 27,419

 

ది నేకెడ్ ట్రూత్

  1. వాడీ ప్రతిఘటనలో చేరిన భారతీయ సైన్యం. ముజాహిదీన్ డిమాండ్లకు సైన్యం ఆమోదం | ప్రధాని మోదీకి విస్మయం.
  2. విమోచన కోసం కాశ్మీర్ ప్రతిఘటనకు సహాయపడగలమని ప్రకటించిన యుద్ధ ట్యాంకులతో కూడిన 47మంది భారతీయ సైనిక జనరల్స్ | పి.ఎం. మోదీ
  3. బాబ్రీమసీదుపై తెలివైన నిర్ణయం తీసుకున్న ఐదు దేశాల కూటమి.
  4. కాశ్మీర్.లో ఓడిన భారతీయ సైన్యం | పరిస్థితి విషమం

 

సబ్.స్క్రైబర్లు: 4,61,000

వీక్షణలు: 8,89,71,816

 

 

అమిత్ షా సందర్శన తర్వాత ప్రధానిమోదీ కోసం కొత్త ఆదేశం.

 కాశ్మీర్.నుంచి భారతీయ సైన్యం | కాశ్మీర్ సమస్య| పాకిస్తాన్ Vs భారత్ |نکبھاگسےکشمیرفوجبھارتی

  1. కొత్త ఆదేశాల జారీ.. 7రోజుల్లో మోదీని పట్టుకోనున్న ఇంటర్.పోల్.  వేగంగా మారిన పరిణామాలు.

 

 

1. అస్సాంనుంచి, కాశ్మీర్, మహారాష్ట్ర వరకూ భారతీయ సైన్యంపై

 

 

మూడు భారీ దాడులు.. భారతీయ వర్గాల ధ్రువీకరణ. | ప్రధాని మోదీ

 

 

2. లోయలో స్థానిక యోధులకు బందీగా దొరికిన భారతీయ సైన్యం|

 

 

భారత్.కు, ప్రధాని మోదీకి, అమిత్ షాకు విస్మయం.

 

 

3. సిక్కుల మద్దతుతో ఆక్రమిత కాశ్మీర్ స్వాతంత్ర్యంపై నినాదాలు. | పి.ఎం. మోదీకి వ్యతిరేకంగా సిద్ధూ ప్రణాళిక

సబ్.స్క్రైబర్లు:

సమాచారం లేదు.

న్యూస్24

4. శ్రీనగర్.లో ఇస్లామ్ మతాన్ని ఆమోదించిన 200మంది భారతీయ సైనిక సిబ్బంది.| భారతీయ సైన్యానికి, ప్రభుత్వానికి పెద్ద వార్త| మోదీ.

వీక్షణలు:

2,36,781

 

   

 

5. శ్రీనగర్.లో అమరవీరుడి ఇంటిని సందర్శించిన టర్క్ రాయబారి | భారతీయ సైన్యానికి, ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ఒక పెద్ద సవాలు...

 

 

 

 

 

6. కాశ్మీర్.లో ఇజ్రాయెల్ కమాండోలు. | పాకిస్తాన్, చైనాలను ఎదుర్కొనేందుకు ఇజ్రాయేల్.ను సందర్శించిన భారతీయ సైన్యాధిపతి.

 

 

 

 

 

1. ఏడు భారతీయ రాష్ట్రాల ఆక్రమణకు చైనా ప్రణాళిక|48 న్యూస్

సబ్.స్క్రైబర్లు: సమాచారం లేదు.

వీక్షణలు: 2,40,56,799

 

2. లడఖ్ తర్వాత అస్సాం ఆక్రమణకు చైనా సైన్యం ప్రణాళిక |48 న్యూన్.

48 న్యూస్

 

 

3. కాశ్మీర్.లో కొనసాగుతున్న భారతీయ సైన్యం తప్పుడు చర్యలు | 48 న్యూస్

 

 

 

1. న్యూఢిల్లీలో టర్కీ సైన్యం ప్రవేశం || ఎర్డోగన్ || మోదీ || టర్కీ || బాబ్రీమసీదు.

 

 

 

 

 

2. 300 మంది భారతీయ గూఢచారులను ఉరితీసి,..మోదీ, యోగీలకు స్పష్టమైన సందేశం పంపిన ఆఫ్ఘన్ తాలిబన్లు.

 

 

 

 

 

3. మోదీ 370 ఆర్టికల్.ను రద్దు చేయడంతో కాశ్మీర్.లోకి సైన్యాన్ని ప్రవేశపెట్టనున్న జో బైడెన్, ఎర్డోగన్. | టర్కీ, అమెరికా.

 

 

 

 

 

4. అమెరికా సైన్యం ఢిల్లీ ప్రవేశానికి జో బైజెన్ ఆదేశం, సానుకూలంగా ఫలించిన ఇమ్రాన్ ఖాన్ ప్రణాళిక.

సబ్.స్క్రైబర్లు:

3,00,000

ఫిక్షనల్

5.  మొహమ్మద్ బిన్ సల్మాన్, షా సల్మాన్ ఆదేశాలపై, భారతదేశపు చమురు సరఫరాల్లో కోత విధింపునకు 7 అరబ్ దేశాలు సిద్ధం.

వీక్షణలు:

4,01,51,199

 

   

 

6.  బాబ్రీ మసీదుపై యోగీ పాత్ర నేపథ్యంలో ఆఫ్ఘన్ తాలిబన్ల భారీ నిర్ణయం. | మోదీకి ఇది తాజా సందేశం

 

 

 

 

 

7. 370వ ఆర్టికల్ రద్దుపై మోదీకి ఉత్తర కొరియా హెచ్చరిక. || అతి త్వరలో కిమ్ జోన్ ఉన్.తో ఇమ్రాన్ ఖాన్ సమావేశం

 

 

 

 

 

8. బాబ్రీ మసీదు, త్రిపుర అంశాలపై ఆర్.ఎస్.ఎస్. అధినేతపై అనస్ హక్కానీ భారీ ఆదేశం. | మోదీ కొత్త నిర్ణయం.

 

 

 

 

 

1. ఆర్.ఎస్.ఎస్. చేతిలో క్రైస్తవ పాఠశాలల విధ్వంసం నేపథ్యంలో మోదీపై జో బైడెన్ ఆంక్షలు

సబ్.స్క్రైబర్లు:

9,44,000

హిస్టారికల్ ఫ్యాక్ట్స్

2. కాశ్మీర్.కోసం 35,000మంది కిరాయి సైన్యం పంపిన తయ్యాప్ ఎర్డోగన్.

వీక్షణలు:

 

3. పగతీర్చుకోవడానికి రామ మందిరం ప్రవేశించిన టర్కీ సైన్యం.

16,11,42,944

 

 

4. భారతదేశం పెట్రోల్ సరఫరా మార్గాన్ని విచ్ఛినం చేసిన 12 అరబ్ దేశాలు || త్రిపుర మసీదు అంశంపై ప్రతీకారం.

5. ఆర్టికల్ 370పై మోదీ ఆడియో లీక్. ముఖ్యమైన కమాండర్.పై ముజాహిదీన్ దాడి.  

 

 

1. కాశ్మీర్.లో ఓటమిని ఒప్పుకున్న ప్రధాని మోదీ || భారత ఆక్రమిత కాశ్మీర్.పై బి.జె.పి. పన్నాగం నేపథ్యంలో 370వ ఆర్టికల్ పునరుద్ధరణ.

 

 

 

 

 

2. కాబూల్.నుంచి భారత్ బయలుదేరిన తాలిబన్ సైన్యం || తమ ప్రాణాలపై మోదీ, అమిత్ షా ఆందోళన| కాశ్మీర్.

 

 

 

 

 

3. కాశ్మీరీ ముజాహిదీన్ చేతికి చిక్కిన అనంతరం కలీమాను ఉచ్ఛరించిన భారతీయ సైనికులు || కాశ్మీర్.లో ఇది తాజా పరిస్థితి.

 

 

 

సబ్.స్క్రైబర్లు:

సమాచారం లేదు

పంజాబ్ వైరల్

4. భారతీయ సైన్యానికి చెందిన ఆరు వాహన శ్రేణులపై కాశ్మీరీ ముజాహిదీన్ దాడి.|| శ్రీనగర్ సైనిక వాహనశ్రేణి పేల్చివేత

వీక్షణలు:

14,80,000

 

5. బాబ్రీ మసీదు పరిణామాలపై మోదీ, అమిత్ షాలపై పగతీర్చుకున్న కాశ్మీరీ ముజాహిదీన్లు.

 

 

 

 

 

6. మోదీ మంత్రులు ఐదుగురిలో తిరుగుబాటు మొదలు |  మోదీ, అమిత్ షా, రాజనాథ్ సింగ్.

 

 

 

 

 

7.  మోదీకి సింహస్వప్నంగా మారిన ఖలిస్తాన్ ఉద్యమం| భారతీయ పార్లమెంటుపై పతాకం ఎగురవేసిన సిక్కులు.

 

 

 

 

 

1. అయోధ్యకు తన సైన్యాన్ని పంపిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. || మోదీ || అమిత్ షా || బాబ్రీ మసీదు

 

 

 

 

 

నయా పాకిస్తాన్ గ్లోబల్

  1. భారతదేశంలోకి సైన్యం పంపేందుకు టర్కీ నిర్ణయం. బాబ్రీ మసీదు, మోదీ, తయ్యీప్ ఎర్డోగన్.
  2. మోదీని సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళిన భారతీయ సైన్యాధిపతి.

|| లడఖ్ || సిక్కిం||

  1. బాబ్రీ మసీదు అంశంపై తన తప్పును ఒప్పుకున్న మోదీ || భారత్

సబ్.స్క్రైబర్లు: 7,76,000

వీక్షణలు: 9,68,44,208

 

5. సి.ఎ.ఎ., ఎన్.ఆర్.సి., ఎన్.పి.ఆర్., 370వ ఆర్టికల్ అంశాలపై ముఖ్య నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐ.సి.జె.)

 

 

 

 

 

1. నాగాలాండ్.లో 24 భారతీయ సైనికులపై బహిరంగంగా గురిపెట్టిన  స్థానికులు. తమ ప్రజల తరఫున ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం. || బిపిన్ రావత్

 

 

 

 

 

2. మరో విస్మయకర ఘటన.. గుర్తుతెలియని వ్యక్తులకు బందీగా దొరికిన యోగీ ఆదిత్యనాథ్ కుమారుడు. || బిపిన్ రావత్

సబ్.స్క్రైబర్లు:

సమాచారం లేదు.

కవర్ స్టోరీ

3.ఆర్.ఎస్.ఎస్.కు వ్యతిరేకంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఐక్యరాజ్యసమితి.

  1. భారత్ ఆక్రమణలపై కాశ్మీరీ ప్రతిఘటనకు మద్దతుగా శ్రీనగర్ చేరుకున్న 80 ఆఫ్ఘన్ తాలిబన్ యుద్ధ ట్యాంకులు.

వీక్షణలు:

19,51,199

 

[సందేశం జతచేయబడినది] పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

 

***



(Release ID: 1784038) Visitor Counter : 282