కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

మహారాష్ట్రలో అత్యధికంగా ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారుల సంఖ్య

Posted On: 13 DEC 2021 4:23PM by PIB Hyderabad

ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం కింద మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. మహారాష్ట్ర తరువాత గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో లబ్ధిదారులు ఎక్కువగా వున్నారు. సంస్థల నుంచి ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కింద అందిన దరఖాస్తులు, ఈ పథకం కింద ప్రభుత్వం అందించే సహాయం వివరాలు రాష్ట్రాలవారీగా కింద ఇవ్వబడ్డాయి. 

 

రాష్ట్రాల వారీగా లబ్ధిదారుల సంస్థల జాబితా (సంస్థలు)ఉద్యోగులు మరియు ప్రయోజన  మొత్తం (04.12.2021 వరకు)

క్రమ సంఖ్య  

రాష్ట్రం

సంస్థలు 

 ఉద్యోగులు
 

ప్రయోజన మొత్తం (రూ.లలో)

1

అండమాన్ మరియు నికోబార్ దీవులు

32

368

39,77,396

2

ఆంధ్రప్రదేశ్

3,025

1,07,324

77,51,87,953

3

అరుణాచల్ ప్రదేశ్

9

59

3,80,640

4

అస్సాం

436

11,873

7,14,09,916

5

బీహార్

902

17,616

15,74,59,757

6

చండీగఢ్

1,268

43,618

29,42,33,850

7

ఛత్తీస్‌గఢ్

2,286

55,733

40,76,13,436

8

ఢిల్లీ

2,443

1,47,520

87,18,86,213

9

గోవా 

437

14,427

9,27,41,595

10

గుజరాత్

12,379

4,44,741

2,78,63,52,624

11

హర్యానా

5,974

2,57,728

1,67,79,95,256

12

హిమాచల్ ప్రదేశ్

1,700

56,681

37,60,28,799

13

జమ్మూ మరియు కాశ్మీర్

681

12,895

10,49,62,007

14

జార్ఖండ్

1,649

41,587

31,46,95,599

15

కర్ణాటక

8,024

3,07,164

2,21,63,55,794

16

కేరళ

2,034

60,521

45,94,47,215

17

లడఖ్

12

163

8,96,149

18

మధ్యప్రదేశ్

4,760

1,38,512

1,03,57,85,589

19

మహారాష్ట్ర

17,524

6,49,560

4,09,72,34,366

20

మణిపూర్

38

765

53,73,983

21

మేఘాలయ

31

966

1,47,23,933

22

మిజోరం

12

292

41,97,954

23

నాగాలాండ్

7

43

4,38,698

24

ఒరిస్సా

3,182

59,485

46,17,12,892

25

పంజాబ్

5,249

1,19,577

91,21,26,945

26

రాజస్థాన్

8,725

2,19,079

1,41,91,17,573

27

సిక్కిం

95

2,747

2,42,67,287

28

తమిళనాడు

12,803

5,35,615

3,00,46,76,607

29

తెలంగాణ 

4,097

1,85,051

1,03,56,10,742

30

త్రిపుర

130

3,091

2,90,18,051

31

ఉత్తర ప్రదేశ్

9,548

2,75,180

2,13,28,53,265

32

ఉత్తరాఖండ్

1,931

63,444

44,15,82,808

33

పశ్చిమ బెంగాల్

5,593

1,39,126

89,06,99,250

 

సంపూర్ణ మొత్తము

1,17,016

39,72,551

 26,12,10,44,142

 

కార్మికులకు పీఎఫ్  మొత్తాన్ని త్వరితగతిన అందజేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:

 

  1.    i  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్క్లెయిమ్‌ల ఆటో సెటిల్‌మెంట్‌ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( ఈపీఎఫ్ఓ )    2020 జనవరి  లో ప్రవేశపెట్టింది.
  2.    ii.  విపత్తులు వరదలుభూకంపం వంటి ఏదైనా వైపరీత్యాలు ఏర్పడినప్పుడు వీటి వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్న   కార్యాలయం(ల)లో క్లెయిమ్‌లను పరిష్కరించడం సాధ్యం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్   సభ్యులకు నిరంతరాయ సేవలను అందించడానికి  ఈపీఎఫ్ఓ  లో బహుళ-స్థాన క్లెయిమ్ పరిష్కార  సదుపాయం ప్రవేశపెట్టబడింది. ఈ సౌకర్యంతో ఈపీఎఫ్  సభ్యులకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయ సేవలను అందించడంలోను, ఈపీఎఫ్ఓ   కార్యాలయాలకు  విపత్తుల నుంచి రక్షణ కల్పించడానికి సహాయపడింది. 

 

సంవత్సరం వారీగా  క్లెయిమ్‌లను   పరిష్కరించడానికి తీసుకున్న సగటు  సమయం  క్రింది విధంగా ఉంది. 

ఆర్థిక

సంవత్సరం

పరిష్కరించడానికి తీసుకున్న సమయం  (రోజుల్లో)

2019-20

11.5 రోజులు

2020-21

8.4 రోజులు

2021-22 (06.12.2021 నాటికి)

7.3 రోజులు

 

పై పట్టికలో చూపినట్టుగా  2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు క్లెయిమ్‌ల పరిష్కారం వేగం పెరిగింది.

ఈ సమాచారాన్ని రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి శ్రీరామేశ్వర్ తేలి ఈరోజు లోక్‌సభలో తెలిపారు. 

 ***

 



(Release ID: 1781025) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Marathi , Tamil