ప్రధాన మంత్రి కార్యాలయం

పండిత్ జవాహర్లాల్‌  నెహ్ రూ కు ఆయన జయంతి సందర్భం లోశ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 14 NOV 2021 9:01AM by PIB Hyderabad

భారతదేశాని కి ఒకటో ప్రధాని పండిత్ జవాహర్ లాల్‌ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పండిత్ జవాహర్ లాల్ నెహ్ రూ గారి కి ఆయన జయంతి నాడు శ్రధ్ధాంజలి.’’ అని పేర్కొన్నారు.

 

Tributes to Pandit Jawaharlal Nehru Ji on his birth anniversary.

— Narendra Modi (@narendramodi) November 14, 2021

 

***

 

DS/AK

 



(Release ID: 1771633) Visitor Counter : 138