ప్రధాన మంత్రి కార్యాలయం

“ఆఫ్ఘ‌నిస్తాన్ పై ఢిల్లీ ప్రాంతీయ భ‌ద్ర‌తా చ‌ర్చ‌ల”‌కు హాజ‌రైన సంద‌ర్భంగా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారులు/ భ‌ద్ర‌తా కౌన్సిళ్ల కార్య‌ద‌ర్శులు ఉమ్మ‌డిగా ప్ర‌ధాన‌మంత్రితో భేటీ

Posted On: 10 NOV 2021 7:55PM by PIB Hyderabad

భార జాతీయ ద్రతా హాదారు శ్రీ అజిత్ దోవల్ ఢిల్లీలో నిర్వహించిన‌ ఆఫ్ఘనిస్తాన్ పై ప్రాంతీయ ద్రతా గోష్ఠిలో పాల్గొన్న ఏడు దేశాలకు చెందిన జాతీయ ద్రతా కౌన్సిళ్ల అధిపతులు  ర్చ అనంతరం ఉమ్మడిగా ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీతో మావేశయ్యారు.

ఇరాన్‌, కిర్గిస్తాన్‌, ష్యాజికిస్తాన్‌, తుర్క్ మినిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్ దేశాలకు ప్రాతినిథ్యం హిస్తున్న సీనియర్ సెక్యూరిటీ అధికారులు ప్రధానమంత్రితో మాట్లాడుతూ  ర్చ నిర్వహించడంలో భారదేశం చూపిన చొరనుర్చల్లో నాణ్యను  ప్రశంసించారుఆఫ్ఘనిస్తాన్ లో రిస్థితిపై  దేశాల వైఖరిని వారు వివరించారు.

రోనా మ్మారి విసురుతున్న వాళ్లను కూడా ట్టుకుని ఢిల్లీ ద్రతా గోష్ఠిలో పాల్గొన్నందుకు వారిని ప్రధానమంత్రి ప్రశంసించారు.

ప్రాంతీయ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన నాలుగు అంశాలను ఆయ ప్రత్యేకంగా ప్రస్తావించారుఅవి - ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద బృందాలు ఉపయోగించుకోవడంపై సంపూర్ణ వ్యతిరేక‌;  ఆఫ్ఘనిస్తాన్ మీదుగా మాదద్రవ్యాలుఆయుధాల అక్ర వాణాకు వ్యతిరేక వ్యూహాల అమలు;  ఆఫ్ఘనిస్తాన్ లోని మానతాపూర్వ సంక్షోభం పెరుగుదను అరికట్టే ర్యలు.

సెంట్రల్ ఆసియా ప్రాంతానికి చెందిన స్వీయ నియంత్ర‌, ప్రతిశీల సంస్కృతిని పునరుజ్జీవింపచేయడంతీవ్రవాద ధోరణుల వ్యతిరేకపై ప్రాంతీయ ద్రతా గోష్ఠి కృషిని రింతగా కొనసాగిస్తుందన్న ఆశాభావం ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.

***



(Release ID: 1770844) Visitor Counter : 185