ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ధన్ తేరస్ నాడు ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 NOV 2021 12:03PM by PIB Hyderabad

ధన్ తేరస్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘విశిష్ట సందర్భం అయిన ధన్ తేరస్ ను పురస్కరించుకొని దేశ ప్రజలందరి కి ఇవే శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 1768908) సందర్శకుల సూచీ సంఖ్య : : 197