ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ధన్ తేరస్ నాడు ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 02 NOV 2021 12:03PM by PIB Hyderabad

ధన్ తేరస్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘విశిష్ట సందర్భం అయిన ధన్ తేరస్ ను పురస్కరించుకొని దేశ ప్రజలందరి కి ఇవే శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 1768908) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam