శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ప్రభుత్వం సేకరించిన భౌగోళిక ప్రాదేశిక ( జియోస్పేషియల్ ) దేశ పౌరులు మరియు సంస్థలకు ఉచితంగా , సులభంగా ఉంచడానికి ఆ ఫోన్‌ల దరఖాస్తు స్వీకరణ ప్రారంభం

Posted On: 17 AUG 2021 4:51PM by PIB Hyderabad

ప్రభుత్వం సేకరించిన భౌగోళిక ప్రాదేశిక ( జియోస్పేషియల్ )  సమాచారాన్ని సులువుగా పౌరులు ఎగరవేయు సంస్థలకు ఉచితంగా , సులభంగా అందుబాటులో ఉంచడానికి తొలిసారిగా చర్యలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం సేకరించిన భౌగోళిక ప్రాదేశిక ( జియోస్పేషియల్ )  సమాచారాన్ని సులువుగా పౌరులు ఎగరవేయు సంస్థలకు ఉచితంగా , సులభంగా అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించిన మూడు ఆన్ లైన్ వ్యవస్థలు  ప్రారంభం అయ్యాయి.   మూడు ఆన్‌లైన్ అప్లికేషన్లు --- సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక ప్రాదేశిక సమాచార పోర్టల్ ,  సర్వే ఆఫ్ ఇండియా కి సారధి చెందిన వెబ్  భౌగోళిక ప్రాదేశిక అప్లికేషన్ ఎగరవేయు మంచిరాన్ ఎంటర్ప్రైజ్ ...  జియోపోర్టల్ ఆఫ్ నేషనల్ అట్లాస్ థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ ప్రారంభించబడ్డాయి .    

సేకరించిన ప్రభుత్వం  భౌగోళిక ప్రాదేశిక ( జియోస్పేషియల్ )  సమాచారాన్ని పౌరులు, సంస్థలకు ఉచితంగా , సులభంగా అందుబాటులో ఉంచడానికి తొలిసారిగా జరుగుతున్న ఈ ప్రయత్నం  చారిత్రాత్మకమైన సంఘటన అవి   భారత ప్రభుత్వ సైన్స్ టెక్నాలజీ విభాగం  ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు. పోర్టన్‌లను శ్రీ శర్మ ఈ రోజు ప్రారంభించారు. సర్వే ఆఫ్ ఇండియా,  జియోపోర్టల్ ఆఫ్ నేషనల్ అట్లాస్ థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ సేకరించిన సమాచారం అందరికీ అందుబాటులోకి రావడం   ప్రజాస్వామ్యీకరణ స్ఫూర్తికి నిదర్శనమని ఆయన చెప్పారు.

 ఫిబ్రవరి 2021 లో అమలులోకి వచ్చిన నూతన  భౌగోళిక ప్రాదేశిక  విధానం ద్వారా సర్వే అంశాలలో   అనేక  నిబంధనlu రద్దు అయ్యాయని  శ్రీ శర్మ అన్నారు. భౌగోళిక ప్రాదేశిక ఉపయోగంలో సరళీకృతం చేయడం వల్ల ఈ అంగంలో 2030నాటికి ఈ రంగంలో   లక్ష కోట్ల రూపాయల విలువ చేసే ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వివరించిన  శ్రీ శర్మ పరోక్షంగా ఇది మరింత ప్రభావాన్ని   చూపుతుంది  అన్నారు.

ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులోకి రావడం వల్ల ప్రజలు  సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయాలకు వెళ్లకుండా తమకు అవసరమైన సమాచారాన్ని  భారత ప్రభుత్వ భరత్ కోష్ చెల్లింపు గేట్వే ద్వారా తమ ఇళ్ల నుంచి ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయదానికి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని   సర్వేయర్  జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ నవీన్ తోమర్ చెప్పారు. 

సర్వే ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఈ ఆన్‌లైన్ పోర్టల్ లో మ్యాప్‌లు, వివిధ కార్యక్రమాలను పొందుతారు. దీని ద్వారా  ప్రజా నిధులతో సేకరించిన  భౌగోళిక ప్రాదేశిక ఉపయోగంలో సులువుగా పొందవచ్చు .  డిజిటల్ జియోగ్రాఫికల్ మ్యాప్ రైల్వే మ్యాప్ పొలిటికల్ మ్యాప్ డిజిటల్ జియోగ్రాఫికల్ రోడ్ మ్యాప్ మరియు డిజిటల్ జియోగ్రాఫికల్ ఫిజికల్ మ్యాప్ అఫ్ ఇండియాతో పాటు సిరీస్ మ్యాప్ స్కేల్ వంటి అనేక డిజిటల్   పరికరాలను ఈ పోర్టల్ ఉపయోగించబడింది.

సార్తి వెబ్ భౌగోళిక ఉపయోగంలో ఉన్న వ్యక్తుల నుండి పొందడానికి సమాచార  ధ్రువీకరణ  మరియు ఆడిట్ ట్రయల్ అంశాలలో   సమయం మరియు వనరులను ఆదా అవుతుందని  శ్రీ నవీన్ తోమర్ అన్నారు.  పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న స్వమిత్వ   ( గ్రామాల సర్వే మరియు గ్రామీణ స్థాయి సాంకేతికతతో మ్యాపింగ్) కార్యక్రమాన్ని ఇది సులభతరం చేస్తుందని వివరించారు. 

‘సార్తి’ అనేది జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జీఐఎస్  వెబ్ అప్లికేషన్.  ప్రాదేశిక డేటా విజువలైజేషన్ విశ్లేషణ మొదలైన  జీఎస్ఎస్ సాధనాలతో వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లోని కొత్త పురోగతులను ఉపయోగిస్తుంది. దీని ద్వారా తక్కువ ఖర్చుతో అవసరమయ్యే సమాచారం  వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంటుంది.   నూతన విధానాలను వినియోగించకుండా   వ్యాపార వ్యవస్థలతో  జీఐఎస్ ని సమగ్రపరచడానికి ఒక వేదిక పనిచేస్తుంది. ఇది నూతన  భౌగోళిక ప్రాదేశిక విధానానికి అనుగుణంగా వివిధ సంస్థలకు సహకారాన్ని అందిస్తుంది.  స్థానిక భాషలలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది.     

  "మంచిత్రాన్"తో  భౌగోళిక ప్రాదేశిక సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని నేషనల్ అట్లాస్ థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ డాక్టర్ తపతి బెనర్జీ అన్నారు. 2017లో ప్రారంభం అయిన ఈ కార్యక్రమం 2021 నుంచి ఆన్ లైన్ సేవలను అందిస్తున్నదని తెలిపారు. "మంచిత్రాన్"లో పొందుపరచిన అంశాలు విద్యార్థులుపరిశోధకులుపరిశ్రమనిర్ణయం రూపకర్తలువిధాన నిర్ణేతలునిర్వాహకులకు ఉపయోగపడతాయి.

65 సంవత్సరాలుగా సేకరించినధృవీకరించబడిన మరియు విలువైన డేటాను  "మంచిత్రాన్"లో  నేషనల్ అట్లాస్ థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ పొందుపరిచింది."మంచిత్రాన్"లో వినియోగదారులు  మ్యాప్‌లు ,అట్లాసెస్‌లు మరియు విభిన్న భౌగోళిక ప్రాదేశిక డేటా వివరాలను  చూసి  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. నేషనల్ అట్లాస్ థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్   ఈ జియోపోర్టల్‌ని ఎక్కువగా దేశీయ మేక్-ఇన్-ఇండియా టెక్నాలజీలతో తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసింది. 

  డీఎస్టీ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్, సర్వే అఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్   శ్రీ కే  నారాయణన్ మరియు  నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్డెహ్రాడూన్  సీనియర్ ప్రతినిధులు మరియు  డీఎస్టీ  శాస్త్రవేత్తలు  ప్రారంభ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

 

***



(Release ID: 1746796) Visitor Counter : 242