ప్రధాన మంత్రి కార్యాలయం

“సాగ‌ర భ‌ద్ర‌త విస్త‌ర‌ణ : అంత‌ర్జాతీయ స‌హ‌కారానికి కేసు” పేరిట యుఎన్ఎస్ సికి చెందిన అత్యున్న‌త స్థాయి గోష్ఠికి అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 08 AUG 2021 4:58PM by PIB Hyderabad

ఆగస్టు 9 తేదీ ధ్యాహ్నం 5.30 గంటలకు “సాగ ద్ర విస్త - అంతర్జాతీయ కారానికి కేసు” పేరిట వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా రుగనున్న అత్యున్న స్థాయి హిరంగ గోష్ఠికి ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ అధ్యక్ష హిస్తారు.

 మావేశంలో ఐక్యరాజ్యమితి ద్రతా మండలి భ్యదేశాల దేశాధినేతలుప్రభుత్వాధినేతలుఐక్యరాజ్య మితి వ్యస్థ‌, ప్రాంతీయ వ్యస్థకు చెందిన అత్యున్న స్థాయి వివ నిపుణులు పాల్గొంటారుసాగ లాలపై నేరాలనుఅభద్రను సమర్థవంతంగా అదుపు చేయ మార్గాలుసాగ లాల విభాగంలో న్వ టిష్ఠ వంటి అంశాలపై  సందర్భంగా హిరంగ ర్చ రుగుతుంది.

ఇప్పటికే సాగ లాల ద్ర‌, సాగ లాలపై నేరాలకు చెందిన వివిధ‌ అంశాలపై ఐక్యరాజ్యమితి ద్రతా మండలి ర్చించి తీర్మానాలు ఆమోదించిందిఅయితే సాగ లాల ద్ర అనే అంశాన్ని తీసుకుని గ్ర స్థాయిలో హిరంగ గోష్ఠి నిర్వహించడం ఇదే ప్రమం దేశం కూడా సాగ లాల ద్రతో ముడిపడిన భిన్న అంశాలను ఏకాకిగా రిష్కరించలేదుఅందుకే ఐక్యరాజ్య మితి ద్రతా మండలి వేదికగా  అంశాన్ని గ్రంగా రిశీలకు తీసుకోవడం అవరంఇలా సాగ ద్రను సమగ్రంగా ర్చించడం ల్ల సాగ లాల్లో సాంప్రదాయికంగానుసాంప్రదాయేతరంగాను ఎదురయ్యే ముప్పులను ర్థవంతంగా ఎదుర్కొనడానికి,  ట్టద్ధమైన కార్యలాపాలకు ద్దతు ఇవ్వడానికి వీలు లుగుతుంది.

సింధు నాగరిక నుంచి నేటి కు విభిన్న కాలాల్లో భారదేశ రిత్రలో సాగరాలు కీల పాత్ర పోషించాయిసాగరాలు ఉమ్మడి శాంతిద్రకు దోహతాయన్న  నాగరిక నైతిక విలువలను రిగలోకి తీసుకుని ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ సాగర్ విజన్ ను 2015లో ఆవిష్కరించారుసాగర్ అనేది  ప్రాంతీయ దేశాలన్నింటి ద్ర‌, వృద్ధికి సంకేత నామంసాగరాలను సుస్థిర వినియోగానికి ఉపయోగించుకోవడంలో రించుకోవడం;   సురక్షతంద్రమైన ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవడం;  సాగ లాల్లో స్థిరత్వ సాధనపై  విజన్ దృష్టి కేంద్రీకరిస్తుంది.  2019 సంవత్సరంలో దీన్ని ఏడు మూల స్తంభాల ఆధారంగా భార సిఫిక్ సాగ చొర (ఐపిఓఐ-ఇండో సిఫిక్ ఓషియన్ ఇనీషియేటివ్‌) పేరిట‌ రింతగా విస్తరించారు ఏడు అంశాలు సాగ ర్యావణం;  సాగ రులు;  సామర్థ్యాల నిర్మాణంరుల భాగస్వామ్యం;  వైపరీత్యాల గ్గింపునిర్వ‌;  శాస్ర్తీయ‌, సాకేంతిక‌, విద్యా విభాగాల్లో కారం;  వాణిజ్య అనుసంధాన రియు సాగ వాణా.

ఐక్యరాజ్యమితి ద్రతా మండలిలో ఒక హిరంగ గోష్ఠికి అధ్యక్ష హిస్తున్నతొలి భార ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీఐక్యరాజ్యమితి ద్రతా మండలి వెబ్ సైట్ లో భార కాలమానం ప్రకారం  రోజు సాయంత్రం 5.30 గంటకున్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 8 గంటకు ప్రత్యక్షంగా ప్రసారం అవుతుంది.

***



(Release ID: 1743913) Visitor Counter : 252