ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేటాయించిన నిధుల వినియోగం

నాడు పోస్టు చేయడమైనది: 29 JUL 2021 2:40PM by PIB Hyderabad

గత రెండేళ్లలో (2019-20 & 2020-21) కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల పూర్తి వినియోగం జరిగింది. గత రెండేళ్ల నిధుల వినియోగం వివరాలు క్రింది పట్టికలో ఉన్నాయి:

(రూ.కోట్లలో)

సంవత్సరం

బడ్జెట్‌ అంచనా (బీఈ)

సవరింపు అంచనా (ఆర్‌ఈ)

వాస్తవ వ్యయం (ఏఈ)

ఆర్‌ఈలో ఏఈ శాతం

2019-20

3000.00

2670.00

2669.72

100%

2020-21

3048.73

1860.00

1859.99

100%

2021-22

2658.00

-

688.17*

-

* మొదటి త్రైమాసిక వ్యయ ప్రణాళిక (క్యూఈపీ) 100 శాతం వినియోగం.

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి సమాచారాన్ని  లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.

***


(రిలీజ్ ఐడి: 1740360) సందర్శకుల సూచీ సంఖ్య : : 131
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Bengali , Punjabi , Tamil