ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 23 JUL 2021 9:14AM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా జాతీయ కోవిడ్-19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా  ఇప్ప‌టివ‌ర‌కు 42.34 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు  3,04,68,079  మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 97.36 శాతంగా ఉంది.
గ‌త 24 గంట‌ల‌లో 38,740 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇండియాలో గ‌త 24 గంట‌లో 35,342 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియా క్రియాశీల కేస్‌లోడ్ ప్ర‌స్తుతం 4,05,513
క్రియాశీల కేసులు ప్ర‌స్తుతం మొత్తం కేసుల‌లో 1.30శాతం గా ఉన్నాయి.
వార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ప్ర‌స్తుతం 2.14 శాతం వ‌ద్ద ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 2.12 శాతం. ఇది వ‌రుస‌గా 32 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
దేశంలో కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 45.29 కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

***



(Release ID: 1738077) Visitor Counter : 135