ఉక్కు మంత్రిత్వ శాఖ

1554 పడకలతో భారీ కొవిడ్ కేర్ ఆసుపత్రులను ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థలు

प्रविष्टि तिथि: 19 JUL 2021 2:49PM by PIB Hyderabad

కరోనా సమయంలో, దేశంలోని ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థలు తమ సొంత వనరులను ఉపయోగించి ఈ క్రింది భారీ కొవిడ్ కేర్ ఆసుపత్రులు, కేంద్రాలను తమ ఉక్కు ప్లాంట్లలో ఏర్పాటు చేశాయి. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదు:-

ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ

ప్లాంటు/ప్రాంతం

పడకల సంఖ్య

మొత్తం

రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)

విశాఖపట్నం

440

440

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)

బొకారో

500

1114

భిలాయ్‌

114

రూర్కెలా

100

బురన్పూర్

200

దుర్గాపూర్

200

మొత్తం

1554

 

ఈ సమాచారాన్ని, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్‌‌చంద్ర ప్రసాద్ సింగ్ ఇవాళ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా సమర్పించారు.

***


(रिलीज़ आईडी: 1736807) आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Bengali , Punjabi