ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 18 JUL 2021 9:35AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్త కోవిడ్ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 40.49కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం  3,02,69,796 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
 దేశంలో రిక‌వ‌రీ రేటు 97.31 శాతంగా ఉంది.
గ‌త 24 గంట‌ల‌లో 42,004 మంది కోవిడ్‌నుంచి కోలుకున్నారు.
గ‌త 24 గంట‌ల‌లో దేశ వ్యాప్తంగా 41,157 కోత్త కేసులు న‌మోద‌య్యాయి.
 దేశంలో ప్ర‌స్తుతం క్రియాశీల కేసుల లోడ్ 4,22,660 గా ఉంది.
క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.36 శాతం  గాఉన్నాయి.
వార‌పు పాజిటివిటి రేటు5 శాతం లోపే ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.08 శాతం
రోజువారి పాజిటివిటి రేటు 2.13 శాతం, వ‌రుస‌గా 27 వ రోజు 3 శాతం కంటే త‌క్కువ‌
దేశంలో  కోవిడ్‌నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు గ‌ణ‌నీయంగా  పెంచ‌డం జ‌రిగింది.ఇప్ప‌టివ‌ర‌కు 44.39 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.
 

***



(Release ID: 1736566) Visitor Counter : 145